Tag: Hyderabad

‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు… హాజరు కాని చిరంజీవి, ప్రకాశ్​ రాజ్​…

‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు… హాజరు కాని చిరంజీవి, ప్రకాశ్​ రాజ్​…

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ కొత్త కార్యవర్గం కొలువుదీరింది. కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. విష్ణు ప్యానెల్ లోని 15 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ ...

పవన్ నివాసానికి వెళ్లిన బుద్ధ ప్రసాద్… పెళ్లి పత్రిక అందజేత…

పవన్ నివాసానికి వెళ్లిన బుద్ధ ప్రసాద్… పెళ్లి పత్రిక అందజేత…

మాజీ మంత్రి, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ నేడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను హైదరాబాదులో కలిశారు. పవన్ నివాసానికి వెళ్లిన బుద్ధ ప్రసాద్ తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ...

తహశీల్దార్ కార్యాలయంలో అల్లు అర్జున్ సందడి…

తహశీల్దార్ కార్యాలయంలో అల్లు అర్జున్ సందడి…

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఇటీవ‌ల కొనుగోలు చేసిన రెండు ఎకరాల వ్యవసాయ భూమికి సినీ హీరో అల్లు అర్జున్ రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నాడు. ఈ రోజు ఉదయం ఆయన శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాల‌యానికి వెళ్లి సంత‌కాలు చేశాడు. ఆ ...

తెలంగాణలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం.

తెలంగాణలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం.

తెలంగాణలోనూ జనసేన పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఈ నెల 9న హైదరాబాదులో జనసేన తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ ...

ఇకపై సమంత ఉండేది అక్కడే!

ఇకపై సమంత ఉండేది అక్కడే!

వదంతులకు తెరదించుతూ మేము విడిపోతున్నాం అని ప్రకటించేసింది టాలీవుడ్‌ జంట నాగచైతన్య- సమంత. ఈ నేపథ్యంలో సమంత ఏ పోస్టు చేసినా అది నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమె నుంచి వచ్చే అప్‌డేట్స్‌ మీద చర్చలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు సమంత ఎక్కడ ఉండబోతుంది అనేది ...

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో  నిర్మాతల భేటీ…

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో నిర్మాతల భేటీ…

ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో సినీ నిర్మాతల బృందం శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యింది. చిత్ర పరిశ్రమకి సంబంధించిన విషయాల గురించి చర్చించింది. ఇటీవలే ఏపీ మంత్రి పేర్ని నానితో ఈ బృందం భేటీ అయిన ...

షర్మిల తో ప్రశాంత్ కిషోర్ టీం భేటీ… వైఎస్సార్ ఇమేజ్ దక్కేలా కొత్త వ్యూహాలు..!

షర్మిల తో ప్రశాంత్ కిషోర్ టీం భేటీ… వైఎస్సార్ ఇమేజ్ దక్కేలా కొత్త వ్యూహాలు..!

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయ పార్టీ ప్రారంభించిన షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో దీక్షలకే పరిమితమైన షర్మిల వచ్చే నెల నుంచి పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. ఇప్పటి వరకు పార్టీలో సీనియర్లు లేకపోవటం..క్షేత్ర స్థాయిలో బలం ...

పోసాని ఇంటిపై రాళ్ల దాడి…

పోసాని ఇంటిపై రాళ్ల దాడి…

హైదరాబాద్‌: దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అమీర్‌పేటలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న పోసాని ఇంటిపై బుధవారం రాత్రి దుండగులు రాళ్ల దాడిచేశారు. దీంతో ఆయన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్‌పై వచ్చిన ...

సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన బన్నీ…

సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన బన్నీ…

వినాయక చవితి రోజున శుక్రవారం (స్టెప్టెంబర్ 10న) మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మాదాపూర్‏లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్ పై నుంచి ఐకియా వైపుగా గచ్చిబౌలి వెళుతోన్న ...

సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య

సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య

హైద‌రాబాద్‌లోని సైదాబాద్‌, సింగ‌రేణి కాల‌నీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డ నిందితుడు రాజు ఘ‌ట్‌కేస‌ర్ రైల్వే ట్రాక్‌పై విగ‌త‌జీవిగా క‌న‌ప‌డ్డాడు. అత‌డు రైల్వే ట్రాక్‌పై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అత‌డి రెండు చేతుల‌పై మౌనిక అని ఉండే ప‌చ్చ బొట్టుతో అది అత‌డి ...

Page 1 of 4 1 2 4