Tag: Covid19

ఏపీలో వైరస్ బారిన పడిన విద్యార్థులు!

ఏపీలో వైరస్ బారిన పడిన విద్యార్థులు!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలోని స్కూళ్లలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇటీవల పాఠశాలలు తెరుచురకున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారు. ...

ఆ పని చేసి అడ్డంగా దొరికిపోయిన పాయల్ రాజ్‌పుత్‌…కేసు నమోదు…

ఆ పని చేసి అడ్డంగా దొరికిపోయిన పాయల్ రాజ్‌పుత్‌…కేసు నమోదు…

ప్రముఖ సినీనటి పాయల్ రాజ్‌పుత్‌పై పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి షాపింగ్ మాల్ ప్రారంభించారంటూ పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో ఈ నెల 12న పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన జడ్జి కేసు నమోదు చేసి విచారణ ...

ఏపీలో పరీక్షల అంశంపై రగడ…పరీక్షలు రద్దు చేయించే బాధ్యత నాది: నారా లోకేశ్

ఏపీలో పరీక్షల అంశంపై రగడ…పరీక్షలు రద్దు చేయించే బాధ్యత నాది: నారా లోకేశ్

ఏపీలో పరీక్షల అంశంపై నారా లోకేశ్ మరోసారి స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షల విషయంలో ఆందోళన చెందవద్దని, మెంటల్ మామ కొమ్ములు వంచి పరీక్షలు రద్దు చేయించే బాధ్యత తనదని లోకేశ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తుగ్లక్ నిర్ణయాల గురించి చర్చ ...

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

దేశంలో థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచివున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్న పిల్లలపై థర్డ్‌వేవ్‌ ఎఫెక్ట్‌ ఉంటుందని నిపుణుల సూచనతో అలర్ట్‌ అయిన ఏపీ సర్కార్‌.. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వెంటనే టీకా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విష‍యమై.. DMHO ...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగాస్టార్…. గుంటూరు జిల్లాలో చిరు ఆక్సిజ‌న్ బ్యాంక్…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగాస్టార్…. గుంటూరు జిల్లాలో చిరు ఆక్సిజ‌న్ బ్యాంక్…

మెగాస్టార్ చిరంజీవి తాన చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారికి ఆక్సిజన్ ఆందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి విడతగా గుంటూరు, ...

ప్ర‌ముఖ ఎడిట‌ర్ “ఎం జివి ప్రసాద్” కన్నుమూత…

ప్ర‌ముఖ ఎడిట‌ర్ “ఎం జివి ప్రసాద్” కన్నుమూత…

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువ గా ఉంది. సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. మరి కొంతమంది ఈ మహమ్మారి బారినపడి చనిపోతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ...

కరోనా బారినపడ్డ హుస్సేన్‌సాగర్, మరి కొన్ని చెరువులు… షాకింగ్ సర్వే రిపోర్టు…

కరోనా బారినపడ్డ హుస్సేన్‌సాగర్, మరి కొన్ని చెరువులు… షాకింగ్ సర్వే రిపోర్టు…

హైద్రాబాద్ నగరంలోని కన్ని చెరువుల్లో కరోనా వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. సైంటిస్టుల బృందం ఈ మేరకు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుతుచూసింది.హైద్రాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తో పాటు మరో రెండు చెరువుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్టుగా ...

ప్రముఖ  జర్నలిస్ట్, నటుడు TNR కన్నుమూత..!!

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు TNR కన్నుమూత..!!

కరోనా మహమ్మారి ఏ ఒక్కరినీ వదలడం లేదు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వీరవిజృంభణలో ఎంతోమంది కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రణాంతక వైరస్ ఎందరో జర్నలిస్టులను పొట్టన పెట్టుకుంటోంది. తాజాగా ప్రముఖ సినిమా జర్నలిస్ట్, నటుడు TNR కరోనాతో కన్నుమూశారు. గత ...

కరోనా బారినపడ్డ మరో బాలీవుడ్ బ్యూటీ…

కరోనా బారినపడ్డ మరో బాలీవుడ్ బ్యూటీ…

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు మరియు సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడ్డారు. ఇటీవలే బాలీవుడ్ నటి అలియా భట్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ ...

కరోనాపై కవిత రాసిన హీరోయిన్… వైరల్ గా మారిన కవిత…!

కరోనాపై కవిత రాసిన హీరోయిన్… వైరల్ గా మారిన కవిత…!

దేశాన్ని కరోనా ఎలా అతలాకుతలం చేస్తోందో వేరే చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ లక్షల మందిని కబళిస్తోంది. వేల మంది ప్రాణాలను ఈ మహమ్మారి బలిగొంటోంది. ఈ క్రమంలోనే అనేకమంది సెలబ్రిటీలు రకరకాల పోస్టులతో సోషల్ మీడియాలో పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ...

Page 1 of 2 1 2