‘‘నిరంకుశ పెత్తనం, అణచివేత, శ్రమ దోపిడీ ఎక్కువ కాలం సాగవని ప్రపంచానికి తెలియచెప్పిన రోజు మేడే. త్యాగాలతో, పోరాటాలతో ప్రజలు సాధించుకున్న విశాఖ ఉక్కు వంటి పరిశ్రమలను కాజేయాలని చూసే రాష్ట్ర పెద్దలకు ఈ మేడే సందర్భంగా ఖబడ్ధార్ చెప్పండి’’ అని పిలుపునిచ్చారు. తమ కష్టంతో సమాజ సంపదను పెంచే కార్మికులు, శ్రామికులు తమ హక్కులను సాధించుకున్న మే డే సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ ఓ ఫోటోను లోకేశ్ ట్విట్టర్లో షేర్ చేశారు.
నిరంకుశ పెత్తనం, అణచివేత, శ్రమ దోపిడీ ఎక్కువ కాలం సాగవని ప్రపంచానికి తెలియచెప్పిన రోజు మేడే. త్యాగాలతో, పోరాటాలతో ప్రజలు సాధించుకున్న విశాఖ ఉక్కు వంటి పరిశ్రమలను కాజేయాలని చూసే రాష్ట్ర పెద్దలకు ఈ మేడే సందర్భంగా ఖబడ్ధార్ చెప్పండి.(1/2) pic.twitter.com/lXtwFVmmHa
— Lokesh Nara (@naralokesh) May 1, 2021
‘‘కరోనా మూలంగా ఆర్థిక కష్టాల్లో ఉన్న కార్మిక సోదరులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి కార్మికులకు ఉపాధి కల్పించాలి. పరిశ్రమలను తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ రోజే శ్రామిక, కార్మిక సోదరులకు. నిజమైన మేడే. ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు’’ అంటూ మాజీ మంత్రి వరుస ట్వీట్లు పెట్టారు.
కరోనా మూలంగా ఆర్థిక కష్టాల్లో ఉన్న కార్మిక సోదరులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి కార్మికులకు ఉపాధి కల్పించాలి. పరిశ్రమలను తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ రోజే శ్రామిక, కార్మిక సోదరులకు. నిజమైన మేడే. ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు(2/2)
— Lokesh Nara (@naralokesh) May 1, 2021