Tag: #TDP

సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్… కుప్పం వస్తావా… లేక నీ పవిత్ర జెరూసలేంకు వస్తావా…?

సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్… కుప్పం వస్తావా… లేక నీ పవిత్ర జెరూసలేంకు వస్తావా…?

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు. "ఎన్నో ఏళ్లుగా నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకు ...

పట్టాభి మాల్దీవులు వెళ్లడానికి కారణం ఇదేనట..!

పట్టాభి మాల్దీవులు వెళ్లడానికి కారణం ఇదేనట..!

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో టీడీపీ నేత పట్టాభికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలైన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు. పట్టాభి ఎక్కడ? అనే ...

దేశం విడిచి పారిపోయి పట్టాభి… మాల్దీవుల్లో ప్రత్యక్షం… వైరల్ అవుతున్న ఫోటోలు…

దేశం విడిచి పారిపోయి పట్టాభి… మాల్దీవుల్లో ప్రత్యక్షం… వైరల్ అవుతున్న ఫోటోలు…

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దుర్భాషలాడారని ఆరోపణలు చేసి అరెస్టు చేసి బెయిల్ నుండి బయటకు వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన తరువాత, టీడీపీ నాయకుడు ...

రాజకీయాల్లో హుందాతనం పై ఆయన మాట్లాడడం ఎనిమిదో వింత: టీడీపీ ప్రతినిధి జ్యోత్స్న

రాజకీయాల్లో హుందాతనం పై ఆయన మాట్లాడడం ఎనిమిదో వింత: టీడీపీ ప్రతినిధి జ్యోత్స్న

ఏపీ సీఎంను పట్టుకుని బూతులు తిట్టడం సరికాదని, రాజకీయాల్లో ఉండేవారు హుందాగా మెలగాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు మండిపడ్డాయి. దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి టి.జ్యోత్స్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో హుందాగా ...

పట్టాభికి బెయిల్ మంజూరు…

పట్టాభికి బెయిల్ మంజూరు…

ఇటీవల సీఎం జగన్ ను దూషించిన కేసులో అరెస్టయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభి బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న పిమ్మట పట్టాభికి బెయిల్ ఇస్తూ హైకోర్టు ధర్మాసనం ...

టీడీపీ నేత నారా లోకేశ్ పై హత్యాయత్నం కేసు నమోదు!

టీడీపీ నేత నారా లోకేశ్ పై హత్యాయత్నం కేసు నమోదు!

టీడీపీ నేత నారా లోకేశ్ పై పోలీసు కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ1గా, అశోక్ బాబును ఏ2గా, ...

టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు…

టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు…

ఏపీ టీడీపీ నేత‌ల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'జగనన్న తోడు' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొంద‌రు ప‌రుష ప‌ద‌జాలం వాడుతున్నార‌ని, దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారని ఆయ‌న అన్నారు. తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఎన్న‌డూ ఇలా మాట్లాడ‌లేద‌ని ...

అచ్చెన్నాయుడు,  రామ్మోహన్ నాయుడులకు ఊహించని అనుభవం… కూర్చోగానే విరిగిపోయిన సోఫా… వీడియో వైరల్

అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఊహించని అనుభవం… కూర్చోగానే విరిగిపోయిన సోఫా… వీడియో వైరల్

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఈరోజు శ్రీకాకుళంలో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభకు వీరు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. వేదికపైకి అచ్చెన్నాయుడు ...

మాది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారం… డ్రగ్స్ మాఫియా కింగ్ జగన్…

మాది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారం… డ్రగ్స్ మాఫియా కింగ్ జగన్…

డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరని తాము ప్రశ్నిస్తే బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా నాన్న మారిషస్, నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మానేసి... డ్రగ్స్ మాఫియా ...

కాకినాడ లో టీడీపీకి షాక్… మేయర్ పావని పై అవిశ్వాస తీర్మానం…

కాకినాడ లో టీడీపీకి షాక్… మేయర్ పావని పై అవిశ్వాస తీర్మానం…

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. మేయర్ పావనిపై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో, ఆమె పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 ఓట్లు వచ్చాయి. టీడీపీకి చెందిన 21 ...

Page 1 of 5 1 2 5