Tag: Telugu desham party

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి… ప్రకటించిన అచ్చెన్నా…

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి… ప్రకటించిన అచ్చెన్నా…

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన జీవీరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ప్రకటించారు. అలాగే, మరికొందరు నేతలను కీలక పదవుల్లో నియమించారు. నెట్టెం రఘురామ్‌ను విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా ...

రాజకీయాల్లో హుందాతనం పై ఆయన మాట్లాడడం ఎనిమిదో వింత: టీడీపీ ప్రతినిధి జ్యోత్స్న

రాజకీయాల్లో హుందాతనం పై ఆయన మాట్లాడడం ఎనిమిదో వింత: టీడీపీ ప్రతినిధి జ్యోత్స్న

ఏపీ సీఎంను పట్టుకుని బూతులు తిట్టడం సరికాదని, రాజకీయాల్లో ఉండేవారు హుందాగా మెలగాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు మండిపడ్డాయి. దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి టి.జ్యోత్స్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో హుందాగా ...

పట్టాభికి బెయిల్ మంజూరు…

పట్టాభికి బెయిల్ మంజూరు…

ఇటీవల సీఎం జగన్ ను దూషించిన కేసులో అరెస్టయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభి బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న పిమ్మట పట్టాభికి బెయిల్ ఇస్తూ హైకోర్టు ధర్మాసనం ...

అచ్చెన్నాయుడు,  రామ్మోహన్ నాయుడులకు ఊహించని అనుభవం… కూర్చోగానే విరిగిపోయిన సోఫా… వీడియో వైరల్

అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఊహించని అనుభవం… కూర్చోగానే విరిగిపోయిన సోఫా… వీడియో వైరల్

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఈరోజు శ్రీకాకుళంలో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభకు వీరు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. వేదికపైకి అచ్చెన్నాయుడు ...

మాది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారం… డ్రగ్స్ మాఫియా కింగ్ జగన్…

మాది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారం… డ్రగ్స్ మాఫియా కింగ్ జగన్…

డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరని తాము ప్రశ్నిస్తే బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా నాన్న మారిషస్, నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మానేసి... డ్రగ్స్ మాఫియా ...

కాకినాడ లో టీడీపీకి షాక్… మేయర్ పావని పై అవిశ్వాస తీర్మానం…

కాకినాడ లో టీడీపీకి షాక్… మేయర్ పావని పై అవిశ్వాస తీర్మానం…

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. మేయర్ పావనిపై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో, ఆమె పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 ఓట్లు వచ్చాయి. టీడీపీకి చెందిన 21 ...

గల్లా అరుణ తో సహా టీడీపీ ఎంపీ జయదేవ్ పై కేసు నమోదు..!

గల్లా అరుణ తో సహా టీడీపీ ఎంపీ జయదేవ్ పై కేసు నమోదు..!

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భూవివాదంలో ఇరుక్కున్నారు. తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు చిత్తూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును 2 నెలల క్రితం ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు ...

ఏమి పాలన? ఏమి రాజకీయం? అంటూ జ‌గ‌న్‌పై గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కామెంట్స్…

ఏమి పాలన? ఏమి రాజకీయం? అంటూ జ‌గ‌న్‌పై గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కామెంట్స్…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ సీఎం కాక‌ముందే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌శాంతంగా ఉండేద‌ని ఆయ‌న చెప్పారు. వ‌చ్చాక ప‌రిస్థితుల‌న్నీ త‌ల‌కిందుల‌వుతున్నాయ‌ని ఆరోపించారు. 'జగన్... అనే వ్యక్తి రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది. ...

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అఘాయిత్యాలు పై  విరుచుకుపడ్డ నారా లోకేశ్…

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అఘాయిత్యాలు పై విరుచుకుపడ్డ నారా లోకేశ్…

వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారంటూ ఆయ‌న‌ ట్వీట్లు చేశారు.'వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. కాటికి కాలుచాపే ...

AP Fibernet గ్రిడ్ టెండర్లపై CID కేసు నమోదు.

AP Fibernet గ్రిడ్ టెండర్లపై CID కేసు నమోదు.

ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. ఫైబర్ గ్రిడ్ లో 333 కోట్ల టెండర్లపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 321 కోట్లకు అప్పగించిన టెండర్లలో 121 కోట్లు ...

Page 1 of 3 1 2 3