Tag: YSRCP

పట్టాభి మాల్దీవులు వెళ్లడానికి కారణం ఇదేనట..!

పట్టాభి మాల్దీవులు వెళ్లడానికి కారణం ఇదేనట..!

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో టీడీపీ నేత పట్టాభికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలైన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు. పట్టాభి ఎక్కడ? అనే ...

‘మా’ ఎన్నిక‌ల‌పై ప్ర‌కాశ్‌రాజ్ సంచ‌ల‌న ట్వీట్… ఎన్నిక‌ల వెనుక వైఎస్సార్సీపీ…!

‘మా’ ఎన్నిక‌ల‌పై ప్ర‌కాశ్‌రాజ్ సంచ‌ల‌న ట్వీట్… ఎన్నిక‌ల వెనుక వైఎస్సార్సీపీ…!

‘మా’ ఎన్నిక‌ల  ప్ర‌క్రియ ముగిసి ఇటీవ‌లే మంచు విష్ణు అధ్య‌క్షుడిగా నియ‌మితులైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ‘మా’ ఎన్నిక‌ల్లో గెలుపొందిన 11 మంది ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ‘మా’ ఎన్నిక‌లకు సంబంధించిన అనుమానాలు నివృత్తి చేసుకోవ‌డానికి ...

టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు…

టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు…

ఏపీ టీడీపీ నేత‌ల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'జగనన్న తోడు' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొంద‌రు ప‌రుష ప‌ద‌జాలం వాడుతున్నార‌ని, దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారని ఆయ‌న అన్నారు. తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఎన్న‌డూ ఇలా మాట్లాడ‌లేద‌ని ...

డ్వాక్రా మహిళలకు జగన్ టోకరా… అచ్చెన్నాయుడు విమర్శలు…

డ్వాక్రా మహిళలకు జగన్ టోకరా… అచ్చెన్నాయుడు విమర్శలు…

ఆసరా పథకం అనేది పెద్ద మోసమని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ పథకం పేరుతో కోటి మంది డ్వాక్రా మహిళలకు జగన్ టోకరా పెడుతున్నారని విమర్శించారు. తొలి విడతలో 87 లక్షల మందికి ఆసరా అందించారని... ఇప్పుడు 78.76 లక్షల ...

చంద్రబాబు సంపాదనను డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారు… సజ్జల తీవ్ర ఆరోపణలు…

చంద్రబాబు సంపాదనను డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారు… సజ్జల తీవ్ర ఆరోపణలు…

ఏపీలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, వైసీపీ నేతలే డ్రగ్స్ డాన్ లు, స్మగ్లింగ్ కింగ్ లు అని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరగడం తెలిసిందే. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అసలు, చంద్రబాబు ...

వెంట్రుక పీకి సవాల్ చేసిన పవన్ కళ్యాణ్…ఛాయిస్ ఈజ్ యువర్స్ అంటున్న పవన్…

వెంట్రుక పీకి సవాల్ చేసిన పవన్ కళ్యాణ్…ఛాయిస్ ఈజ్ యువర్స్ అంటున్న పవన్…

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటి వరకూ సోషల్ యాక్టివిస్ట్‌గానే ఉన్నానని.. ఇప్పటి నుంచి రాజకీయాలు మొదలుపెడతానంటూ వైసీపీ నాయకులకు సవాల్ చేశారు. నా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో.. మీ ఇంటి ...

AP Fibernet గ్రిడ్ టెండర్లపై CID కేసు నమోదు.

AP Fibernet గ్రిడ్ టెండర్లపై CID కేసు నమోదు.

ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. ఫైబర్ గ్రిడ్ లో 333 కోట్ల టెండర్లపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 321 కోట్లకు అప్పగించిన టెండర్లలో 121 కోట్లు ...

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు… తేదీలు ఖరారు…

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు… తేదీలు ఖరారు…

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 21 లేదా 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజులు లేదా 5 పనిదినాలు ఈ సమావేశాలు ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరిగి ...

సీఎం జగన్‌కు గుడి కట్టిన ఎమ్మెల్యే…

సీఎం జగన్‌కు గుడి కట్టిన ఎమ్మెల్యే…

ఏపీ సీఎం జగన్‌పై ఓ వైసీపీ ఎమ్మెల్యే అంతులేని ప్రేమ చూపించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు పేరిట శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి దేవాలయాన్ని నిర్మించారు. రైతు భరోసా, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి పేరుతో భారీ స్తూపాలు నిర్మించారు. ...

చంద్రబాబు ఏది చెపితే రేవంత్ అదే చెపుతారు… రేవంత్ రెడ్డి క్యారెక్టర్ లేని మనిషి: ఏపీ మంత్రి బాలినేని

చంద్రబాబు ఏది చెపితే రేవంత్ అదే చెపుతారు… రేవంత్ రెడ్డి క్యారెక్టర్ లేని మనిషి: ఏపీ మంత్రి బాలినేని

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ కు క్యారెక్టర్ లేదని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏది చెపితే... రేవంత్ రెడ్డి అదే చెపుతారని ఎద్దేవా చేశారు. రేవంతర్ రెడ్డికి ...

Page 1 of 4 1 2 4