Tag: Andhra Pradesh

వైసీపీ నిరసనలన్నీ ఎన్నికల స్టంట్…వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు…

వైసీపీ నిరసనలన్నీ ఎన్నికల స్టంట్…వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు…

విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న నిరసనలు కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై ఆదివారం ఉదయం వీడియో సందేశంలో పవన్ ఇలా స్పందించారు. ‘22 మంది ...

ఫ్యాన్ ని చితకకొట్టిన బాలయ్య… టచ్ చేసినందుకు సంతోషం అంటున్నఅభిమాని…

ఫ్యాన్ ని చితకకొట్టిన బాలయ్య… టచ్ చేసినందుకు సంతోషం అంటున్నఅభిమాని…

దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో అవార్డులు, పురస్కారాలను, మైలురాళ్లను ...

మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్..!

మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాని కోసం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అలానే దిశ ...

రేపు ఏపీ బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు..

రేపు ఏపీ బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు..

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిచాలనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల నుంచి ఉవ్వెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరరిక్షణ కోసం మార్చి 5న రాష్ట్ర బంద్ నిర్వహించాలని అఖిలపక్షం నిర్ణయించింది. అయితే రేపటి రాష్ట్ర బంద్‌కు ...

మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన నారా లోకేష్ …

మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన నారా లోకేష్ …

Andhra Pradesh: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ తమ మేనిఫెస్టో విడుదల చేసింది. 10 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోను నారాలోకేష్ విడుదల చేశారు. పేదలకు ఐదు రూపాయలతో నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. ఆటో డ్రైవర్ల ...

సీఎం జగన్ కీలక ఆదేశాలు… ఇక ప్రభుత్వ పాఠశాలల్లో CBSE సిలబస్…

సీఎం జగన్ కీలక ఆదేశాలు… ఇక ప్రభుత్వ పాఠశాలల్లో CBSE సిలబస్…

ప్రభుత్వ పాఠశాలలు, విద్యపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారు. ...

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం …

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం …

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అగ్రవర్ణ పేద మహిళల కోసం 670కోట్ల రూపాయలతో ఈబీసీ నేస్తం అమలు చేయనుంది. ‎ఈ ఏడాదీ ఏప్రిల్‌ నుండి పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు మంత్రి పేర్నినాని. ఈబీసీ మహిళలకు ...

బెజవాడ తెలుగు దేశం పార్టీ నేతల మధ్య వివాదంపై  చంద్రబాబు సీరియస్ !!

బెజవాడ తెలుగు దేశం పార్టీ నేతల మధ్య వివాదంపై చంద్రబాబు సీరియస్ !!

బెజవాడ తెలుగు దేశం పార్టీ నేతల మధ్య వివాదంపై అధిష్టానం సీరియస్ అయ్యింది. మేయర్ అభ్యర్ధి ప్రకటనపై సొంత నిర్ణయాలు వెల్లడించ వద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పార్టీ అధినేత చంద్రబాబు. అధిష్టానం జోక్యంతో పార్టీ నేతల మధ్య వివాదం సద్దుమణిగింది. ...

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పాపను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రోజా!!

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పాపను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రోజా!!

ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, పరీక్షిత్ రాజు దంపతులకు ఎమ్మెల్యే రోజా శుభాకాంక్షలు తెలిపారు. వారి ఇంటికి వెళ్లిన రోజా.. బిడ్డను ఎత్తుకుని ఆమెను ఆశీర్వాదించారు. రోజాను శాలువాతో శ్రీవాణి సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ...

స్టీల్ ప్లాంట్  ప్రయివేటీకరిస్తే తమ భూములు వెనక్కి ఇచ్చేయాలంటున్న రైతులు…

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరిస్తే తమ భూములు వెనక్కి ఇచ్చేయాలంటున్న రైతులు…

నవరత్న సంస్థ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ప్రయివేటీకరించడానికి సిద్ధపడుతున్న వేళ.. ప్రభుత్వానికి షాకిచ్చేందుకు భూములిచ్చిన రైతులు సిద్ధపడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులేస్తున్న వేళ.. ఈ కర్మాగారం కోసం భూములిచ్చిన రైతులు కేంద్రానికి షాకిచ్చేందుకు ...

Page 8 of 9 1 7 8 9