Tag: Andhra Pradesh

ఏపీ నుంచే ఆ రాష్ట్రాల‌న్నింటికీ గంజాయి అందుతోంది: ప‌వ‌న్ క‌ల్యాణ్

ఏపీ నుంచే ఆ రాష్ట్రాల‌న్నింటికీ గంజాయి అందుతోంది: ప‌వ‌న్ క‌ల్యాణ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేంద్రంగా మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా జ‌రుగుతోంద‌ని ప‌లు రాష్ట్రాల పోలీసులు చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. క‌ర్ణాట‌క‌కు వ‌చ్చే గంజాయి మొత్తం ఏపీ నుంచే వ‌స్తోందని బెంగ‌ళూరు ...

పట్టాభి మాల్దీవులు వెళ్లడానికి కారణం ఇదేనట..!

పట్టాభి మాల్దీవులు వెళ్లడానికి కారణం ఇదేనట..!

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో టీడీపీ నేత పట్టాభికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలైన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు. పట్టాభి ఎక్కడ? అనే ...

దేశం విడిచి పారిపోయి పట్టాభి… మాల్దీవుల్లో ప్రత్యక్షం… వైరల్ అవుతున్న ఫోటోలు…

దేశం విడిచి పారిపోయి పట్టాభి… మాల్దీవుల్లో ప్రత్యక్షం… వైరల్ అవుతున్న ఫోటోలు…

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దుర్భాషలాడారని ఆరోపణలు చేసి అరెస్టు చేసి బెయిల్ నుండి బయటకు వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన తరువాత, టీడీపీ నాయకుడు ...

నా బ్యాటరీ బండెక్కి వచ్చెత్తా.. పెట్రోల్ ధరల పెంపుపై మాజీ ఎంపీ హర్షకుమార్ వినూత్న నిరసన..

నా బ్యాటరీ బండెక్కి వచ్చెత్తా.. పెట్రోల్ ధరల పెంపుపై మాజీ ఎంపీ హర్షకుమార్ వినూత్న నిరసన..

దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విపక్షాలు తమదైన రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పెట్రోల్ పెంపునకు నిరసనగా మాజీ ఎంపి హర్షకుమార్ వినూత్న ...

టీడీపీ నేత నారా లోకేశ్ పై హత్యాయత్నం కేసు నమోదు!

టీడీపీ నేత నారా లోకేశ్ పై హత్యాయత్నం కేసు నమోదు!

టీడీపీ నేత నారా లోకేశ్ పై పోలీసు కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ1గా, అశోక్ బాబును ఏ2గా, ...

టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు…

టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు…

ఏపీ టీడీపీ నేత‌ల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'జగనన్న తోడు' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొంద‌రు ప‌రుష ప‌ద‌జాలం వాడుతున్నార‌ని, దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారని ఆయ‌న అన్నారు. తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఎన్న‌డూ ఇలా మాట్లాడ‌లేద‌ని ...

అచ్చెన్నాయుడు,  రామ్మోహన్ నాయుడులకు ఊహించని అనుభవం… కూర్చోగానే విరిగిపోయిన సోఫా… వీడియో వైరల్

అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఊహించని అనుభవం… కూర్చోగానే విరిగిపోయిన సోఫా… వీడియో వైరల్

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఈరోజు శ్రీకాకుళంలో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభకు వీరు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. వేదికపైకి అచ్చెన్నాయుడు ...

తెలంగాణకు బొగ్గు కొరత లేదు… బొగ్గు నిల్వలు ఏపీకి ఇవ్వడం లేదు: మంత్రి బాలినేని

తెలంగాణకు బొగ్గు కొరత లేదు… బొగ్గు నిల్వలు ఏపీకి ఇవ్వడం లేదు: మంత్రి బాలినేని

ఇంధన సంక్షోభం నేపథ్యంలో విద్యుత్ రంగ సమస్యలు తీవ్రతరం కాగా, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీనిపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. బొగ్గు కొరత దేశవ్యాప్తంగా ఉందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ...

అప్పులాంధ్రగా మార్చేశారు.. ఉండవల్లి కామెంట్…

అప్పులాంధ్రగా మార్చేశారు.. ఉండవల్లి కామెంట్…

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని, ప్రభుత్వ అప్పులు రూ.6 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు. ఇదే పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగితే రాష్ట్రం కోలుకోవడం కష్టమని, ...

మాది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారం… డ్రగ్స్ మాఫియా కింగ్ జగన్…

మాది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారం… డ్రగ్స్ మాఫియా కింగ్ జగన్…

డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరని తాము ప్రశ్నిస్తే బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా నాన్న మారిషస్, నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మానేసి... డ్రగ్స్ మాఫియా ...

Page 1 of 9 1 2 9