వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్ వెల్లడించారు. తన పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశానని, ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్ధిక సాయం చేస్తున్నామని సీఎం అన్నారు. మూడో విడత కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ.192.08 కోట్లు జమ చేస్తున్నామన్నారు. అంటే ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24వేల చొప్పున సాయం అందనుందని సీఎం జగన్ వివరించారు. భవిష్యత్లో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.
For the third consecutive year in a row, Chief Minister @ysjagan on Tuesday disbursed Rs 192.08 crore into the accounts of 80,032 handloom weavers under #YSRNethannaNestham pic.twitter.com/9DRtIaPbvY
— Srihari Pudi (@sreeharipudi) August 10, 2021