Tag: cm ys jagan

టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు…

టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు…

ఏపీ టీడీపీ నేత‌ల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'జగనన్న తోడు' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొంద‌రు ప‌రుష ప‌ద‌జాలం వాడుతున్నార‌ని, దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారని ఆయ‌న అన్నారు. తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఎన్న‌డూ ఇలా మాట్లాడ‌లేద‌ని ...

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి… రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింపు…

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి… రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింపు…

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాలను పరిశీలించిన ఆయన రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలని నిర్దేశించారు. కర్ఫ్యూ ...

వైఎస్ఆర్ నేతన్న నేస్తం… మూడోవిడత నిధుల్నివిడుదల చేసిన జగన్…

వైఎస్ఆర్ నేతన్న నేస్తం… మూడోవిడత నిధుల్నివిడుదల చేసిన జగన్…

వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్ వెల్లడించారు. తన పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశానని, ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్ధిక సాయం చేస్తున్నామని సీఎం అన్నారు. మూడో విడత కింద లబ్ధిదారుల ఖాతాల్లో ...

టోక్యో సమ్మర్ ఒలింపిక్స్  క్రీడాకారులను సత్కరించిన సీఎం జగన్…

టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ క్రీడాకారులను సత్కరించిన సీఎం జగన్…

జపాన్ లోని టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులను ఏపీ ప్రభుత్వం సత్కరించింది. జులై 23 నుంచి ఆగస్టు8 వరకూ జరుగుతున్న ఈ పోటీల్లో ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒలింపియన్స్ పీ.వి. సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్,రజనీష్ లకు సీఎం ...

సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా…

సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా…

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్య నేతల అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో జగన్‌ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఖరారయ్యాక ఆయన ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. వారం రోజుల్లో సీఎం ...

రెండేళ్ల జగన్ పాలనపై అచ్చెన్నాయుడు సెటైర్లు…

రెండేళ్ల జగన్ పాలనపై అచ్చెన్నాయుడు సెటైర్లు…

జగన్ రెండేళ్లపాలనకు జేసీబీ- ఏసీబీ-పీసీబీ అని టీడీపీ నామకరణం చేసిందంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.ఎవరైనా మంచి కార్యంతో పని ప్రారంభిస్తారు...కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించాడని అన్నారు.రెండేళ్లక్రితం జూన్ 26 ...

వైసీపీ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ మృతి…సంతాపం వ్యక్తం చేసిన సీఎం జగన్…

వైసీపీ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ మృతి…సంతాపం వ్యక్తం చేసిన సీఎం జగన్…

వైసీపీ నేత, రాష్ట్ర పార్టీ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి కలకడ శ్యామ్ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపాన్ని ప్రకటించారు. బెంగుళూరులో ఉన్న శ్యామ్ కుటుంబసభ్యులకు జగన్ ఫోన్ చేశారు. శ్యామ్ భార్య సుప్రియకు ఆయన ధైర్యం చెప్పారు. ప్రగాఢ ...

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం …

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం …

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అగ్రవర్ణ పేద మహిళల కోసం 670కోట్ల రూపాయలతో ఈబీసీ నేస్తం అమలు చేయనుంది. ‎ఈ ఏడాదీ ఏప్రిల్‌ నుండి పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు మంత్రి పేర్నినాని. ఈబీసీ మహిళలకు ...