Tag: Chief Minister YS Jagan Mohan Reddy

ఏపీ నుంచే ఆ రాష్ట్రాల‌న్నింటికీ గంజాయి అందుతోంది: ప‌వ‌న్ క‌ల్యాణ్

ఏపీ నుంచే ఆ రాష్ట్రాల‌న్నింటికీ గంజాయి అందుతోంది: ప‌వ‌న్ క‌ల్యాణ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేంద్రంగా మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా జ‌రుగుతోంద‌ని ప‌లు రాష్ట్రాల పోలీసులు చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. క‌ర్ణాట‌క‌కు వ‌చ్చే గంజాయి మొత్తం ఏపీ నుంచే వ‌స్తోందని బెంగ‌ళూరు ...

తిరుమల విచ్చేసిన సీఎం జగన్… స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ…

తిరుమల విచ్చేసిన సీఎం జగన్… స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ…

సీఎం జగన్ తిరుపతిలో కార్యక్రమాలు ముగించుకుని తిరుమల చేరుకున్నారు. సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. సీఎం జగన్ తిరుమల పర్యటనలో తొలిగా బేడీ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని దర్శించారు. సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు ధరించివచ్చిన ...

గతుకుల రోడ్ల పంచాయితీ.. అధికార పార్టీ.. జనసేన మధ్య పేలుతున్న మాటల తూటాలు…

గతుకుల రోడ్ల పంచాయితీ.. అధికార పార్టీ.. జనసేన మధ్య పేలుతున్న మాటల తూటాలు…

సమయం కోసం చూస్తున్నది ఒకరు. అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని రాజకీయ లబ్ధి పొందాలని ఇంకొకరు.. ఒకరిది అధికారంలో ఉండే సాధకబాధక సమస్య.. ఇంకొకరిది రాజకీయంగా ఉనికి పోరాటం… ఇద్దరి మధ్య నడుస్తున్న రాజకీయంలో జరుగుతున్న నష్టం ఎవరికి? కలుగుతున్న ప్రయోజనం ఏంటి? ...

వైఎస్ఆర్ నేతన్న నేస్తం… మూడోవిడత నిధుల్నివిడుదల చేసిన జగన్…

వైఎస్ఆర్ నేతన్న నేస్తం… మూడోవిడత నిధుల్నివిడుదల చేసిన జగన్…

వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్ వెల్లడించారు. తన పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశానని, ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్ధిక సాయం చేస్తున్నామని సీఎం అన్నారు. మూడో విడత కింద లబ్ధిదారుల ఖాతాల్లో ...

రక్తం పీల్చే జలగకన్నా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు: నారా లోకేశ్

రక్తం పీల్చే జలగకన్నా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు: నారా లోకేశ్

పెట్రోల్, డీజిల్ ధ‌రల పెరుగుద‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 'రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు వైఎస్ జ‌గ‌న్. ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. ఇండియన్ పెట్రోల్ లీగ్ ...

సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా…

సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా…

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్య నేతల అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో జగన్‌ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఖరారయ్యాక ఆయన ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. వారం రోజుల్లో సీఎం ...