Tag: YCP MLA

రోజా కూతురు అన్షు మాలిక కు అరుదైన గౌరవం…

రోజా కూతురు అన్షు మాలిక కు అరుదైన గౌరవం…

నగరి ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ఆమె ఫోటో ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్-యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ప్ర‌చురితమైంది. క్వీన్ ఆఫ్ టాలెంట్‌గా అన్షు ఫోటోను వేశారు. ఓ రచయిత్రిగా, వ్య‌వ‌స్థాప‌కురాలిగా, ప్రోగ్రామర్‌గా సమాజం కోసం ప‌ని చేస్తోన్న విద్యార్థినిగా ఆమె ...

జగనన్నఇళ్లపై సొంత పార్టీ ఎమ్మెల్యే  ‘ఏ’ గ్రేడ్ కామెంట్స్…!

జగనన్నఇళ్లపై సొంత పార్టీ ఎమ్మెల్యే ‘ఏ’ గ్రేడ్ కామెంట్స్…!

జగనన్న ఇళ్లపై హౌసింగ్ రివ్యూలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగనన్న ఇళ్లలో బెడ్రూమ్స్ సరిగా లేవని అభిప్రాయ‌ప‌డ్డారు. బెడ్ రూమ్స్‌లో పెళ్ళయిన కొత్త జంటలకు శోభనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ ...

ఏపీలో పరీక్షల రద్దు కోసం లోకేశ్ పోరాటం… మొద్దబ్బాయిల్లా తయారుచేస్తారా? అంటూ రోజా ఫైర్…

ఏపీలో పరీక్షల రద్దు కోసం లోకేశ్ పోరాటం… మొద్దబ్బాయిల్లా తయారుచేస్తారా? అంటూ రోజా ఫైర్…

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. తిన్నది అరగక చంద్రబాబు, ...

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే : కొడాలి నాని

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే : కొడాలి నాని

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అతిపెద్ద అవినీతి చక్రవర్తి అని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ ఆదర్శాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబేనని విమర్శించారు. 3 లక్షల 60 వేల కోట్లను చంద్రబాబు ...

చెన్నై ఆస్పత్రిలో ఎమ్మెల్యే రోజా !

చెన్నై ఆస్పత్రిలో ఎమ్మెల్యే రోజా !

నగరి ఎమ్మెల్యే రోజా ఆస్పత్రిలో చేరారు. ఆమెకు రెండు సర్జరీలు జరిగినట్లుగా తెలుస్తోంది. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు భర్త సెల్వమణి తెలిపారు. రోజా కోలుకుంటున్నారని.. ఐసీయూ నుంచి సోమవారం ఉదయం వార్డుకు తరలించారని చెప్పారు. ...

రాజకీయాల్లోనే కాదు వాలీబాల్ కోర్టులోను అదరగొట్టిన ఎమ్మెల్యే శ్రీదేవీ…

రాజకీయాల్లోనే కాదు వాలీబాల్ కోర్టులోను అదరగొట్టిన ఎమ్మెల్యే శ్రీదేవీ…

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కేవలం రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువ అవుతూ ఉంటారు. అందుకే ఆమె ఏం చేసినా క్రేజ్ ఉంటుంది. ఇటీవల గొర్రెల కాపరిగా మారిన ...