Tag: TDP Leader

పట్టాభి మాల్దీవులు వెళ్లడానికి కారణం ఇదేనట..!

పట్టాభి మాల్దీవులు వెళ్లడానికి కారణం ఇదేనట..!

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో టీడీపీ నేత పట్టాభికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలైన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు. పట్టాభి ఎక్కడ? అనే ...

దేశం విడిచి పారిపోయి పట్టాభి… మాల్దీవుల్లో ప్రత్యక్షం… వైరల్ అవుతున్న ఫోటోలు…

దేశం విడిచి పారిపోయి పట్టాభి… మాల్దీవుల్లో ప్రత్యక్షం… వైరల్ అవుతున్న ఫోటోలు…

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దుర్భాషలాడారని ఆరోపణలు చేసి అరెస్టు చేసి బెయిల్ నుండి బయటకు వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన తరువాత, టీడీపీ నాయకుడు ...

మద్య నిషేధం అంటూ ఉత్తుత్తి మాటలు చెప్పారు… నాసిరకం మందు అమ్ముతున్నారు: దేవినేని ఉమ

మద్య నిషేధం అంటూ ఉత్తుత్తి మాటలు చెప్పారు… నాసిరకం మందు అమ్ముతున్నారు: దేవినేని ఉమ

రాష్ట్రంలో మద్య నిషేధం విధిస్తామంటూ సీఎం జగన్ చెప్పిన మాటలు ఉత్తుత్తి మాటలేనని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. భారీ ఆదాయమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని... అందుకే మంచి బ్రాండ్ల మద్యాన్ని మాయం చేసి, పిచ్చి బ్రాండ్లు, ...

సీఎం జగన్ రాజీనామా చేసి ప్రజా తీర్పుకు వెళ్లాలి: బుచ్చయ్య చౌదరి

సీఎం జగన్ రాజీనామా చేసి ప్రజా తీర్పుకు వెళ్లాలి: బుచ్చయ్య చౌదరి

రాజధాని అమరావతి భూముల కొనుగోలు అంశంపై సీఎం జగన్ ఇకనైనా తీరు మార్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. భూముల కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిందని, ఆ తీర్పుతోనైనా మారాలని సూచించారు. ...

విశాఖను అమ్మేయ్యడానికి చూస్తున్నారు… వైసీపీ పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఫైర్‌…

విశాఖను అమ్మేయ్యడానికి చూస్తున్నారు… వైసీపీ పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఫైర్‌…

విశాఖను వైసీపీ ప్రభుత్వం అమ్మేయ్యడానికి చూస్తుందని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. అప్పులు చెల్లించడానికి ఆర్‌ అండ్‌ బీ ఆస్తులు 5వేల కోట్లకు అమ్మడానికి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 శాఖలకు చెందిన 213 ఎకరాల భూములను 16 ...

కరోనాకు బలైన సబ్బం హరి…టీడీపీ వర్గాల్లో విషాదం…తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్…

కరోనాకు బలైన సబ్బం హరి…టీడీపీ వర్గాల్లో విషాదం…తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్…

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాతో కన్నుమూయడం పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సబ్బం హరి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. సబ్బం హరి తన నిస్వార్థ ...

కరోనా బారినపడ్డ టీడీపీ నేత బీటెక్ రవికి…

కరోనా బారినపడ్డ టీడీపీ నేత బీటెక్ రవికి…

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు ఇవాళ కరోనా పాజిటివ్ అని వెల్లడైందని తెలిపారు. గత రెండు, మూడు రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.తాను క్షేమంగానే ...

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి కోవిడ్ పాజిటివ్..

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి కోవిడ్ పాజిటివ్..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి కోవిడ్ ...

నైతికతకు నిలువెత్తు రూపం సీఎం జగన్ అంటున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి…

నైతికతకు నిలువెత్తు రూపం సీఎం జగన్ అంటున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి…

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నైతిక విలువలున్న వ్యక్తి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కార్యాలయం వెలుపల ...