Tag: India

ఇండియాలో తొలి లిక్కర్‌ మ్యూజియం… ఎక్కడంటే?

ఇండియాలో తొలి లిక్కర్‌ మ్యూజియం… ఎక్కడంటే?

గోవా అత్యంత ప్రముఖ పర్యాటక స్థలం అని తెలిసిందే. భారత్ వచ్చే విదేశీయుల్లో అత్యధికులు గోవాను తప్పక సందర్శిస్తుంటారు. గోవా సంస్కృతి కూడా పాశ్చాత్యదేశాల సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. కాగా, గోవాలో తాజాగా ఓ లిక్కర్ మ్యూజియం ఏర్పాటైంది. లిక్కర్ కు ...

డెంగీ బారిన పడ్డ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్..

డెంగీ బారిన పడ్డ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్..

కొన్నిరోజుల కింద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (89) అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లోని ఎయిమ్స్ కు తరలించడం తెలిసిందే. ఆయన జ్వరం, నీరసంతో బాధపడుతుండడంతో వైద్యులు చికిత్స అందించారు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మన్మోహన్ అనారోగ్యానికి కారణం ...

మోడీ ఆస్తుల ప్రకటన… ఎంత మొత్తం పెరిగిందంటే…?

మోడీ ఆస్తుల ప్రకటన… ఎంత మొత్తం పెరిగిందంటే…?

ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు గత సంవత్సరం కంటే కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ. 3.7 కోట్లకు చేరింది. ప్రతి ఏడాది ఆస్తులు, అప్పుల వివరాలను మోడీ వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 ...

అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ… ఎందుకంటే…

అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ… ఎందుకంటే…

ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రేపు ఆయ‌న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తో వాషింగ్టన్‌లో స‌మావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ ఎల్లుండి  సమావేశమవుతారు.  ద్వైపాక్షిక సత్సంబంధాలను మరింత ...

భారత్ కు టోక్యో పారాలింపిక్స్ లో మరో రెండు పతకాలు…

భారత్ కు టోక్యో పారాలింపిక్స్ లో మరో రెండు పతకాలు…

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల హైజంప్ ఈవెంట్లో మరియప్పన్ తంగవేలు రజతం గెలుచుకోగా, అదే క్రీడాంశంలో శరద్ కుమార్ కాంస్యం గెలిచాడు. ఈ రెండు పతకాల అనంతరం భారత్ సాధించిన పతకాల సంఖ్య ...

పీఎస్‌ఎల్‌వీ-సి51 ప్రయోగం విజయవంతం..

పీఎస్‌ఎల్‌వీ-సి51 ప్రయోగం విజయవంతం..

పీఎస్‌ఎల్వీ సీ 51 ఉపగ్రహ వాహకనౌక (రాకెట్)ను ఆదివారం ఉదయం 10.24కు నింగిలోకి విజయవంతంగా పంపించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి ...

ఎక్కువ మందికి వ్యాక్సిన్​ వేసిన దేశాల జాబితాలో భారత్​ కు మూడో స్థానం..

ఎక్కువ మందికి వ్యాక్సిన్​ వేసిన దేశాల జాబితాలో భారత్​ కు మూడో స్థానం..

కరోనా వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 57 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం టీకా వేసింది. దీంతో ప్రపంచంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసిన దేశాల్లో భారత్ మూడో స్థానాన్ని సాధించింది. దీనికి సంబంధించి ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలను ...

ఈ ఏడాది భారత్‌-పాక్‌ సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు!

భారత్ : గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఏడాది భారత్-పాకిస్థాన్ సరిహద్దు అట్టారీ ప్రాంతం వద్ద జరిగే ప్రత్యేక కార్యక్రమాలను ఈసారి రద్దు చేస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) వర్గాలు వెల్లడించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు ...