Telugu Times Now

Telugu Times Now

పవన్ హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖరారు.

వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో రానాతో కలిసి అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ లో నటిస్తున్న...

Read more

నా కారణంగా చిరంజీవి గారు జ్వరంతో రెండు గంటలు నీటిలో ఉన్నారు..

ఓ బేబీ సినిమా తో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన బాలనటుడు తేజ, జాంబి రెడ్డి అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం...

Read more

కొత్త మలుపు తీసుకుంటున్న శృతిహాసన్ కెరీర్ !

ఒకప్పుడు వరుస హిట్లతో స్టార్ స్టేటస్ పొందిన శృతిహాసన్, విదేశీ నటుడు మైఖేల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్న సమయంలో సినీ పరిశ్రమకు దూరమైంది. అయితే తన ప్రియుడితో...

Read more

కోవిడ్‌ టీకా తీసుకున్న ఉపాసన కామినేని.

దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్‌ని తొలుత వైద్య సిబ్బందికి ఇస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా.....

Read more

పునర్జన్మపై విశ్వాసమే మదనపల్లి హత్యలకు కారణం.

చిత్తూరు జిల్లా మదనపల్లి డబుల్ మర్డర్ కేసు, తెలుగు రాష్ట్రాల ప్రజలను గడగడలాడించింది. మూఢనమ్మకాలతో తల్లిదండ్రులు తమ పిల్లలను తామే హతమార్చినట్లుగా మొదట పోలీసులు తేల్చారు. అయితే...

Read more

వాట్సాప్ సేఫ్ కాదంటున్న టెర్రరిస్ట్ సంఘాలు, కొత్త అప్స్ వైపు మొగ్గు !

ఈమధ్య ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ రూల్స్ తీసుకొచ్చిన తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ప్రైవసీ పరంగా ఇబ్బందులు ఉంటాయని యూజర్లంతా కొత్త...

Read more

కేరళలో ఒక చిరుతను చంపి కూర వండుకొని తిన్నారు !

ఇడుక్కి : కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో మంకులం దగ్గర ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. కొంతమంది వేటగాళ్లు ఒక ఆరేళ్ల వయసు గల చిరుత పులి...

Read more

ఉగాదిక విడుదలకు గోపీచంద్ సీటీమార్ సిద్ధం !

టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సీటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్న కథానాయికగా నటిస్తోంది. ఇందులో హిప్పీ...

Read more

క్షీణించిన శశికళ ఆరోగ్యం, విక్టోరియా హాస్పిటల్ డాక్టర్లు వెల్లడి.

తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, తన సహోదరి జయలలిత మరణాంతరం జైలు జీవితం గడుపుతున్న శశికళ గారు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస సంబంధిత...

Read more

రామమందిర నిర్మాణానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ నగదు విరాళం

ఆంధ్ర ప్రదేశ్ : అయోధ్యలో రామమందిరం శంకుస్థాపన జరిగినప్పటి నుంచి చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు విరాళాలను ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జనసేన అధినేత పవన్...

Read more
Page 1 of 2 1 2

Instagram Photos