‘ఏ దిల్ హై ముష్కిల్’ వచ్చిన ఐదేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు కరణ్ జోహార్. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’. రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది.ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు రణ్వీర్. కరణ్ జోహార్ మాట్లాడుతూ ‘‘మళ్లీ నా పాత ప్రయాణం కొత్తగా మొదలైంది. ఓ మంచి ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాం. కచ్చితంగా ఇది భావోద్వేగాలు నిండిన ప్రేమ కథే’’అని చెప్పారు. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
But gosh * alooveer * has a sweet spot on my heart na, I like their camaraderie so much. #RockyAurRaniKiPremKahani ♥️ pic.twitter.com/QAtgUDnN8Z
— thinking about alia 💭 (@aliathinker) August 20, 2021