‘రాధేశ్యామ్’ షూటింగ్ కోసమే ప్రభాస్ ఇటలీకి వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా, మరి కొన్ని చిత్రాలు ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ‘రాధేశ్యామ్’తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’, దర్శకుడు ఓంరౌత్ తో ‘ఆదిపురుష్’, దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం చేస్తున్నాడు.
Turning heads in casuals !#Prabhas. Back from Italy pic.twitter.com/o6894Iz1wE
— Pakistan Prabhas Fanclub (@Pak_PrabhasFC) July 21, 2021