Tag: tollywood drugs case

చివరికి చేరుకున్న ఈడీ విచారణ…. నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో తరుణ్…

చివరికి చేరుకున్న ఈడీ విచారణ…. నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో తరుణ్…

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారుల సమన్లు అందుకున్న 12 మందిలో చివరి వ్యక్తి సినీహీరో తరుణ్‌ బుధవారం ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. 2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్‌ ఇచ్చిన ...

నేడు ఈడీ విచారణకు ముమైత్‌ఖాన్‌.

నేడు ఈడీ విచారణకు ముమైత్‌ఖాన్‌.

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు సినీ న‌టి ముమైత్ ఖాన్‌ను విచారిస్తున్నారు. డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ...

డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు యాక్టర్ నవదీప్…

డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు యాక్టర్ నవదీప్…

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచార‌ణ జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే.  డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, ...

ఈడీ విచారణకు రవితేజ…

ఈడీ విచారణకు రవితేజ…

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా నటుడు రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం ...

నేడు ఈడీ విచారణకు రానా…

నేడు ఈడీ విచారణకు రానా…

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు సినీన‌టుడు రానాను విచారిస్తున్నారు. ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందును విచారించిన విష‌యం తెలిసిందే. నోటీసులు అందుకున్న ...

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు మరో నటుడు…

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు మరో నటుడు…

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్స్ ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్​లను విచారించారు. తాజాగా మంగళవారం సింగర్ గీతా మాధురి భర్త, నటుడు నందు ...

ఈడీ విచారణకు ర‌కుల్ ప్రీత్..!

ఈడీ విచారణకు ర‌కుల్ ప్రీత్..!

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) 12 మంది సెల‌బ్రిటీల‌కు నోటీసులు పంపిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం పూరీ జ‌గ‌న్నాథ్‌ని 10 గంట‌ల పాటు విచారించారు. ప‌లు కోణాల‌లో పూరీని విచారించిన‌ట్టు తెలుస్తుంది.ఇక గురువారం ఛార్మీని ఈడీ ...