Tag: Enforcement Directorate

200 కోట్ల మోసం కేసులో బాహుబలి భామకు స‌మ‌న్లు…

200 కోట్ల మోసం కేసులో బాహుబలి భామకు స‌మ‌న్లు…

ఓ భారీ మోసం కేసులో మ‌రో బాలీవుడ్ న‌టికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ స‌మ‌న్లు జారీ చేసింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్ర‌మోట‌ర్ శివేంద‌ర్ సింగ్ కుటుంబాన్ని రూ.200 కోట్ల‌కు మోసం చేసిన కేసులో న‌టి నోరా ఫ‌తేహికి ఈ స‌మ‌న్లు జారీ అయ్యాయి. ...

చివరికి చేరుకున్న ఈడీ విచారణ…. నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో తరుణ్…

చివరికి చేరుకున్న ఈడీ విచారణ…. నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో తరుణ్…

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారుల సమన్లు అందుకున్న 12 మందిలో చివరి వ్యక్తి సినీహీరో తరుణ్‌ బుధవారం ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. 2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్‌ ఇచ్చిన ...

ఈడీ విచారణకు హాజరైన నటుడు తనీష్…

ఈడీ విచారణకు హాజరైన నటుడు తనీష్…

2017 డ్రగ్ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నోటీసులు అందుకున్న పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, రవితేజ ...

డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు యాక్టర్ నవదీప్…

డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు యాక్టర్ నవదీప్…

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచార‌ణ జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే.  డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, ...

ఈడీ విచారణకు రవితేజ…

ఈడీ విచారణకు రవితేజ…

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా నటుడు రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం ...

నేడు ఈడీ విచారణకు రానా…

నేడు ఈడీ విచారణకు రానా…

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు సినీన‌టుడు రానాను విచారిస్తున్నారు. ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందును విచారించిన విష‌యం తెలిసిందే. నోటీసులు అందుకున్న ...

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు మరో నటుడు…

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు మరో నటుడు…

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్స్ ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్​లను విచారించారు. తాజాగా మంగళవారం సింగర్ గీతా మాధురి భర్త, నటుడు నందు ...

ఈడీ విచారణకు ర‌కుల్ ప్రీత్..!

ఈడీ విచారణకు ర‌కుల్ ప్రీత్..!

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) 12 మంది సెల‌బ్రిటీల‌కు నోటీసులు పంపిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం పూరీ జ‌గ‌న్నాథ్‌ని 10 గంట‌ల పాటు విచారించారు. ప‌లు కోణాల‌లో పూరీని విచారించిన‌ట్టు తెలుస్తుంది.ఇక గురువారం ఛార్మీని ఈడీ ...

ఈడీ విచార‌ణ‌కు ఇప్పుడు హాజ‌రు కాలేను అంటున్న రకుల్!

ఈడీ విచార‌ణ‌కు ఇప్పుడు హాజ‌రు కాలేను అంటున్న రకుల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ విచారణ ఎదుర్కొనేందుకు ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ సమయం కోరింది. ఈ నెల 6వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు రకుల్ హాజరుకావలసి ఉంది. అయితే ...

ఈడీ విచారణకు పూరీ జగన్నాథ్!

ఈడీ విచారణకు పూరీ జగన్నాథ్!

సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారణ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం ...

Page 1 of 2 1 2