Tag: Congress Leader

చిరంజీవి పై రాహుల్ ఆరా… జగన్ ను ఎదర్కోవాలంటే తప్పదు అంటున్న రాహుల్…

చిరంజీవి పై రాహుల్ ఆరా… జగన్ ను ఎదర్కోవాలంటే తప్పదు అంటున్న రాహుల్…

ఏపీలో పరిస్థితుల పైన వాకబు చేసారు. ఏపీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీలోనే ఉన్నా..ఇంత స్తబ్దుగా ఉండటానికి కారనం ఏంటని ఆరా తీసారు. పార్టీలో జోష్ నింపే నాయకుడు కావాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అందులో భాగంగా..రాహుల్ కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ...

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఎగ్టిట్ పోల్స్ …జానాకు షాక్, నోముల భగత్ దే గెలుపు…

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఎగ్టిట్ పోల్స్ …జానాకు షాక్, నోముల భగత్ దే గెలుపు…

నల్లగొండ: నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ . విజయం సాధిస్తారని ఎగ్టిట్ పోల్స్ తేల్చాయి. నోముల భగత్ 20వేలకు పైగా మెజారిటీ విజయం సాధిస్తారని ఆరా అనే సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టం ...

రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్…

రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్…

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని... టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఇటీవల తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ...

ప్రచారం సందర్భంగా అస్సాంలో టీ ఆకుల తోటలో కార్మికులతో పనిచేసిన ప్రియాంక గాంధీ…

ప్రచారం సందర్భంగా అస్సాంలో టీ ఆకుల తోటలో కార్మికులతో పనిచేసిన ప్రియాంక గాంధీ…

అస్సాం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మంగళవారం బిశ్వనాథ్ జిల్లాలోని  తేయాకు (టీ) తోటలను సందర్శించారు. -అక్కడి కార్మికులతో కలిసి తానూ ఓ కార్మికురాలిగా మారి  టీ ఆకులను కోస్తూ కనిపించారు. నుదుటికి బ్యాండ్ కట్టుకుని దానికి బ్యాలన్స్ ...

గ్రూప్ డ్యాన్స్, విద్యార్థులతో పుష్-అప్స్… తమిళనాడు పాఠశాలలో రాహుల్ గాంధీ డే అవుట్…

గ్రూప్ డ్యాన్స్, విద్యార్థులతో పుష్-అప్స్… తమిళనాడు పాఠశాలలో రాహుల్ గాంధీ డే అవుట్…

తమిళనాడులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిజీ బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్ షోలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ములంగుమూడులో పర్యటించిన ఆయన సెయింగ్ జోసెఫ్ స్కూల్ ...

ఈ ఫొటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా? ఒకప్పుడు చక్రం తిప్పి -ఇప్పుడు సాధారణ వ్యక్తిలా ..

ఈ ఫొటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా? ఒకప్పుడు చక్రం తిప్పి -ఇప్పుడు సాధారణ వ్యక్తిలా ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా సేవలు  అందించి, విభజన అనంతపురం పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరారెడ్డి ప్రస్తుతం సాధారణ రైతుగా జీవితాన్ని గడిపేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడూ చుట్టూ పదిమంది గన్‌మెన్స్‌, పదికార్ల కాన్వాయ్‌తో ఎప్పూడూ హడావిడిగా ఉండే ఆయన.. ప్రస్తుతం అవేవీ లేకుండా సామాన్యుడిలా ఉంటున్నారు. ...

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ…

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ…

ఎంఐఎం నేత దాఖలు చేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు చుక్కెదురైంది. ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారంటె జారీ చేసింది. కాంగ్రెస్ సీనియర్‌ నేత, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మాజీ అధ్యక్షుడు దిగ్విజయ్ ...