Tag: chandrababu

టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు…

టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు…

ఏపీ టీడీపీ నేత‌ల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'జగనన్న తోడు' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొంద‌రు ప‌రుష ప‌ద‌జాలం వాడుతున్నార‌ని, దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారని ఆయ‌న అన్నారు. తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఎన్న‌డూ ఇలా మాట్లాడ‌లేద‌ని ...

చంద్రబాబు సంపాదనను డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారు… సజ్జల తీవ్ర ఆరోపణలు…

చంద్రబాబు సంపాదనను డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారు… సజ్జల తీవ్ర ఆరోపణలు…

ఏపీలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, వైసీపీ నేతలే డ్రగ్స్ డాన్ లు, స్మగ్లింగ్ కింగ్ లు అని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరగడం తెలిసిందే. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అసలు, చంద్రబాబు ...

టీడీపీ తెలుగు తాలిబన్ పార్టీ: మ్మెల్యే జోగి రమేష్

టీడీపీ తెలుగు తాలిబన్ పార్టీ: మ్మెల్యే జోగి రమేష్

టీడీపీ తెలుగు తాలిబన్ పార్టీగా మారిందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాలిబన్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ...

చంద్రబాబును తెలంగాణ తండ్రి అంటాడేమో….రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్యం…!

చంద్రబాబును తెలంగాణ తండ్రి అంటాడేమో….రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్యం…!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో సోనియాను బలిదేవత అని రేవంత్ అన్నారని... ఇప్పుడేమో తెలంగాణ తల్లి అంటున్నారని... రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటారని ఎద్దేవా చేశారు. రేవంత్ కు ...

రేపు అమరావతిలో చంద్రబాబు దీక్ష…

రేపు అమరావతిలో చంద్రబాబు దీక్ష…

ఏపీలో కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ ఆందోళనకు సిద్ధమవుతోంది. ‘సాధన దీక్ష’ పేరుతో రేపు ఏపీ వ్యాప్తంగా నిరసన దీక్షలను చేపట్టబోతోంది. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షను చేపట్టనున్నారు. ఉదయం 10 ...

‘చిత్తు చిత్తుగా ఓడించారని ప్రజలపై కసి తప్ప నీలో ఏమీలేదు ‘బాబూ’…

‘చిత్తు చిత్తుగా ఓడించారని ప్రజలపై కసి తప్ప నీలో ఏమీలేదు ‘బాబూ’…

అమరావతి:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘చిత్తు చిత్తుగా ఓడించారని ప్రజలపై కసి తప్ప నీలో ఏమీలేదు బాబూ. పాచి పనులు కోసం పోతున్నారంటూ కష్టజీవుల్ని హేళన చేశావు. ప్రత్యేక హోదాపై జగన్ గారిపై ...