Tag: AP CM

రాజకీయాల్లో హుందాతనం పై ఆయన మాట్లాడడం ఎనిమిదో వింత: టీడీపీ ప్రతినిధి జ్యోత్స్న

రాజకీయాల్లో హుందాతనం పై ఆయన మాట్లాడడం ఎనిమిదో వింత: టీడీపీ ప్రతినిధి జ్యోత్స్న

ఏపీ సీఎంను పట్టుకుని బూతులు తిట్టడం సరికాదని, రాజకీయాల్లో ఉండేవారు హుందాగా మెలగాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు మండిపడ్డాయి. దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి టి.జ్యోత్స్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో హుందాగా ...

టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు…

టీడీపీ నేతలపై సీఎం జ‌గ‌న్ మండిపాటు…

ఏపీ టీడీపీ నేత‌ల‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'జగనన్న తోడు' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొంద‌రు ప‌రుష ప‌ద‌జాలం వాడుతున్నార‌ని, దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారని ఆయ‌న అన్నారు. తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఎన్న‌డూ ఇలా మాట్లాడ‌లేద‌ని ...

తిరుమల విచ్చేసిన సీఎం జగన్… స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ…

తిరుమల విచ్చేసిన సీఎం జగన్… స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ…

సీఎం జగన్ తిరుపతిలో కార్యక్రమాలు ముగించుకుని తిరుమల చేరుకున్నారు. సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. సీఎం జగన్ తిరుమల పర్యటనలో తొలిగా బేడీ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని దర్శించారు. సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు ధరించివచ్చిన ...

సీఎం జగన్‌ అధ్యక్షతన  భేటీ కానున్న ఎస్‌ఎల్‌బీసీ.

సీఎం జగన్‌ అధ్యక్షతన భేటీ కానున్న ఎస్‌ఎల్‌బీసీ.

నేడు ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరుగనుంది. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ అధ‌్యక్షతన సమావేశం కానున్నారు. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి సంబంధించిన ప్రగతి నివేదికపై సమీక్షించనున్నారు. అదేవిధంగా రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు

పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వ తీపి కబురు…

పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వ తీపి కబురు…

రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వ తీపి కబురు అందించింది. పెన్షనర్లకు 3.144 శాతం డీఏ పెంచుతున్నట్టు వెల్లడించింది. పెంపుదల చేసిన ఈ కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ...

సైనిక లాంఛనాలతో వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు…

సైనిక లాంఛనాలతో వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు…

కశ్మీర్ లోని జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన ఏపీకి చెందిన జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. జశ్వంత్ తండ్రి శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి చితి అంటించారు. ఈ సందర్భంగా గౌరవ సూచకంగా సైనికులు మూడు ...

సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా…

సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా…

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్య నేతల అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో జగన్‌ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఖరారయ్యాక ఆయన ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. వారం రోజుల్లో సీఎం ...

వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై సజ్జల కీలక వ్యాఖ్యలు…

వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై సజ్జల కీలక వ్యాఖ్యలు…

రాష్ట్రంలో అధికార మార్పిడి చోటు చేసకుని రెండేళ్లు పూర్తయ్యాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం ప్రభుత్వం దారుణ పరాజయాన్ని చవి చూసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కొత్త ...

ఎన్ని అక్ర‌మ కేసులు పెడ‌తావో పెట్టుకో… ఎవ్వ‌రూ నీ కేసులకు భ‌య‌ప‌డ‌రు లోకేష్ సవాల్…

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కొత్త వైరస్ వివాదం ముదురుతోంది. ఏపీలో కొత్త వైరస్ ఉందని టిడిపి అంటుంటే.. వైసీపీ సర్కార్ వాటిని కొట్టిపారేస్తోంది. ఈ వివాదం కేసుల వరకు పోయింది. ఈ నేపథ్యంలో సిఎం జగన్ పై నారా ...

18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితం: సీఎం జగన్

18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితం: సీఎం జగన్

మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని కేంద్రం ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ...

Page 1 of 2 1 2