తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రెచ్చగొట్టేలా సంజయ్ వ్యక్తిగత ఆరోపణలు చేశారన్నారు. తన గురించి ఏం తెలుసని యూజ్లెస్ ఫెలో అన్నారో చెప్పాలని డిమాండ్ చేశారాయన. ఇంకోసారి మల్కాజ్గిరిలో అడుగుపెడితే బండి గుండు పగులుద్ది. నేటి నుంచి సంజయ్ భరతం పడతా. తొందర్లోనే బండి సంజయ్ రాసలీలలు మీడియా ముందు పెడతా అని మైనంపల్లి అన్నారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సంజయ్ తప్పుడు ఆరోపణలు చేశాడు. బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ ఎంపీకి తక్కువ అని మైనంపల్లి హనుమంతరావు ఎద్దేవాచేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రెచ్చగొట్టేలా సంజయ్ వ్యక్తిగత ఆరోపణలు చేశారన్నారు. తన గురించి ఏం తెలుసని యూజ్లెస్ ఫెలో అన్నారో చెప్పాలని డిమాండ్ చేశారాయన. ఇంకోసారి మల్కాజ్గిరిలో అడుగుపెడితే బండి గుండు పగులుద్ది. నేటి నుంచి సంజయ్ భరతం పడతా. తొందర్లోనే బండి సంజయ్ రాసలీలలు మీడియా ముందు పెడతా అని మైనంపల్లి అన్నారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సంజయ్ తప్పుడు ఆరోపణలు చేశాడు. బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ ఎంపీకి తక్కువ అని మైనంపల్లి హనుమంతరావు ఎద్దేవాచేశారు.