కిడ్నీ చికిత్స చేయించుకుని పదేళ్లు కావడంతో ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్.. శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో నయనతార, ఖుష్బూ, మీనా, జగపతి బాబు, కీర్తి సురేశ్ నటిస్తున్నారు.
#Thalaivar #Superstar #Rajinikanth leaves to #USA for general #medicalcheckup @RBSIRAJINI pic.twitter.com/Y1dt8SqO26
— Rajinikanth Videos (@rajnivideos) June 19, 2021