Tag: YCP

చంద్రబాబు సంపాదనను డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారు… సజ్జల తీవ్ర ఆరోపణలు…

చంద్రబాబు సంపాదనను డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారు… సజ్జల తీవ్ర ఆరోపణలు…

ఏపీలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, వైసీపీ నేతలే డ్రగ్స్ డాన్ లు, స్మగ్లింగ్ కింగ్ లు అని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరగడం తెలిసిందే. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అసలు, చంద్రబాబు ...

గతుకుల రోడ్ల పంచాయితీ.. అధికార పార్టీ.. జనసేన మధ్య పేలుతున్న మాటల తూటాలు…

గతుకుల రోడ్ల పంచాయితీ.. అధికార పార్టీ.. జనసేన మధ్య పేలుతున్న మాటల తూటాలు…

సమయం కోసం చూస్తున్నది ఒకరు. అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని రాజకీయ లబ్ధి పొందాలని ఇంకొకరు.. ఒకరిది అధికారంలో ఉండే సాధకబాధక సమస్య.. ఇంకొకరిది రాజకీయంగా ఉనికి పోరాటం… ఇద్దరి మధ్య నడుస్తున్న రాజకీయంలో జరుగుతున్న నష్టం ఎవరికి? కలుగుతున్న ప్రయోజనం ఏంటి? ...

దివాళాకోరు బాబు చివరికి ఆనందయ్యను కూడా వదలడం లేదు : విజయసాయిరెడ్డి

దివాళాకోరు బాబు చివరికి ఆనందయ్యను కూడా వదలడం లేదు : విజయసాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. దివాళాకోరు బాబు చివరకు ఆనందయ్యను కూడా వదలడం లేదని దుయ్యబట్టారు. ఆనందయ్య మందును పరీక్షల కోసం ప్రభుత్వం పంపించిందని చెప్పారు. ఫలితాలు రాగానే మందు పంపిణీ మొదలవుతుందని అన్నారు. డ్రగ్ ...

‘చిత్తు చిత్తుగా ఓడించారని ప్రజలపై కసి తప్ప నీలో ఏమీలేదు ‘బాబూ’…

‘చిత్తు చిత్తుగా ఓడించారని ప్రజలపై కసి తప్ప నీలో ఏమీలేదు ‘బాబూ’…

అమరావతి:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘చిత్తు చిత్తుగా ఓడించారని ప్రజలపై కసి తప్ప నీలో ఏమీలేదు బాబూ. పాచి పనులు కోసం పోతున్నారంటూ కష్టజీవుల్ని హేళన చేశావు. ప్రత్యేక హోదాపై జగన్ గారిపై ...

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే : కొడాలి నాని

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే : కొడాలి నాని

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అతిపెద్ద అవినీతి చక్రవర్తి అని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ ఆదర్శాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబేనని విమర్శించారు. 3 లక్షల 60 వేల కోట్లను చంద్రబాబు ...

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  పై లోకేష్ శాపనార్థాలు…

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై లోకేష్ శాపనార్థాలు…

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇరుపక్కల గల నివాసాలను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలపై మాజీ మంత్రి,టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పదించారు.... ''లోకేష్ గెలిస్తే ...