Tag: BJP Leader Vijaya Shanthi

రాష్ట్రంలో ప్రజారోగ్యం గాలికి…సీఎం కేసీఆర్ పై విజయశాంతి ధ్వజం…

రాష్ట్రంలో ప్రజారోగ్యం గాలికి…సీఎం కేసీఆర్ పై విజయశాంతి ధ్వజం…

రాష్ట్రంలో జనాల ఆరోగ్యాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ఫీజు హద్దూ అదుపు లేకుండా పెరిగిపోతోందని మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణలో కూడా అమలు చేసి ఉంటే దాదాపు ...