Tag: Andhra Pradesh

రాజమండ్రి జైలు నుంచి ఉమ విడుదల…

రాజమండ్రి జైలు నుంచి ఉమ విడుదల…

రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందన్నది వాస్తవం అని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన బావమరిది, ...

పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వ తీపి కబురు…

పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వ తీపి కబురు…

రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వ తీపి కబురు అందించింది. పెన్షనర్లకు 3.144 శాతం డీఏ పెంచుతున్నట్టు వెల్లడించింది. పెంపుదల చేసిన ఈ కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ...

ఉమా ప్రాణాలకు ముప్పు ఉందన్న ఎంపీ రఘురామకృష్ణరాజు…

ఉమా ప్రాణాలకు ముప్పు ఉందన్న ఎంపీ రఘురామకృష్ణరాజు…

కృష్ణా జిల్లా గడ్డ మణుగు గ్రామం వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆయనకు కోర్టు ...

కరోనా బారినపడ్డ  ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి…

కరోనా బారినపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి…

కరోనా వైరస్ కేసులు ఇటీవల తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఏపీ ...

ఎ-1, ఎ-2 పై చర్యలు తీసుకోండి  ప్రధానికి రఘురామ లేఖ…

ఎ-1, ఎ-2 పై చర్యలు తీసుకోండి ప్రధానికి రఘురామ లేఖ…

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఏ-1 జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పనులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ పంపాన్నారు. ఏ-2 పెట్టిన ...

ఏపీ నీళ్లను దొంగలా వాడుకుంటున్న కేసీఆర్… సీపీఎం, సీపీఐ పార్టీలు టీఆర్ఎస్ కు తొత్తులు: విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీ నీళ్లను దొంగలా వాడుకుంటున్న కేసీఆర్… సీపీఎం, సీపీఐ పార్టీలు టీఆర్ఎస్ కు తొత్తులు: విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి జలవివాదాల నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్న తెలంగాణ ఏజెంట్లు కేసీఆర్ కు తొత్తుల్లా మాట్లాడుతున్నారంటూ వామపక్ష నేతలపై మండిపడ్డారు. ఏపీ నీళ్లను దొంగల్లా వాడుకుంటూ కేసీఆర్ జలదోపిడీకి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ...

రక్తం పీల్చే జలగకన్నా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు: నారా లోకేశ్

రక్తం పీల్చే జలగకన్నా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు: నారా లోకేశ్

పెట్రోల్, డీజిల్ ధ‌రల పెరుగుద‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 'రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు వైఎస్ జ‌గ‌న్. ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. ఇండియన్ పెట్రోల్ లీగ్ ...

సెట్ టాప్ బాక్సుల్లో కక్కుర్తి పడ్డావేంటి గల్లా… ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…

సెట్ టాప్ బాక్సుల్లో కక్కుర్తి పడ్డావేంటి గల్లా… ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…

తెలుగు దేశం పార్టీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపారం పేరిట గల్లా జయదేవ్ అరాచకం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో బుధవారం సంచలన కామెంట్స్ చేశారు. ఎప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా ...

టీడీపీ కులాల మధ్య చిచ్చు పెడుతోంది: అనిల్ కుమార్ యాదవ్

టీడీపీ కులాల మధ్య చిచ్చు పెడుతోంది: అనిల్ కుమార్ యాదవ్

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబు, ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు ...

సైనిక లాంఛనాలతో వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు…

సైనిక లాంఛనాలతో వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు…

కశ్మీర్ లోని జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన ఏపీకి చెందిన జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. జశ్వంత్ తండ్రి శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి చితి అంటించారు. ఈ సందర్భంగా గౌరవ సూచకంగా సైనికులు మూడు ...

Page 4 of 9 1 3 4 5 9