Tag: ys jagan mohan reddy

ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ పై ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్…

ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ పై ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్…

విశాఖపై ఏపీ సర్కార్ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఉక్కు నగరానికి మరిన్ని హంగులు అద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎక్కడా తేడా రాకుండా.. రాజధాని మరింత అభివృద్ధి చెందేలా ప్లాన్‌ ప్రిపేర్‌ చేస్తోంది. మరి ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌లో ...

నైతికతకు నిలువెత్తు రూపం సీఎం జగన్ అంటున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి…

నైతికతకు నిలువెత్తు రూపం సీఎం జగన్ అంటున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి…

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నైతిక విలువలున్న వ్యక్తి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కార్యాలయం వెలుపల ...

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు…స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి…

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు…స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి…

సీఐడీ నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. బాబుకు ఒక్క పేజీలోనే నోటీసులు ఇచ్చారని.. అదే జగన్‌కు ఇవ్వాల్సి వస్తే లారీల్లో పంపాల్సి వస్తుందని ఎద్దేవా చేస్తారు. సీఎం జగన్‌పై అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి షాకింగ్ ...

సీఎం జగన్ కీలక ఆదేశాలు… ఇక ప్రభుత్వ పాఠశాలల్లో CBSE సిలబస్…

సీఎం జగన్ కీలక ఆదేశాలు… ఇక ప్రభుత్వ పాఠశాలల్లో CBSE సిలబస్…

ప్రభుత్వ పాఠశాలలు, విద్యపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారు. ...

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం …

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం …

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అగ్రవర్ణ పేద మహిళల కోసం 670కోట్ల రూపాయలతో ఈబీసీ నేస్తం అమలు చేయనుంది. ‎ఈ ఏడాదీ ఏప్రిల్‌ నుండి పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు మంత్రి పేర్నినాని. ఈబీసీ మహిళలకు ...

Page 4 of 4 1 3 4