Tag: Telangana

పాతబస్తీలో పర్యటించిన వైఎస్ షర్మిల…

పాతబస్తీలో పర్యటించిన వైఎస్ షర్మిల…

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఈరోజు పర్యటించారు. రేపు మొహర్రం సందర్భంగా పాతబస్తీ డబీర్ పూర్ లో ఉన్న బీబీకా ఆలంను ఆమె సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ...

ద‌ళిత బంధు స‌భ కుంభ‌వృష్టి ప‌డ్డ జ‌రుగుతుంది : హరీష్ రావు

ద‌ళిత బంధు స‌భ కుంభ‌వృష్టి ప‌డ్డ జ‌రుగుతుంది : హరీష్ రావు

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని శాల‌ప‌ల్లిలో జ‌రిగే ద‌ళిత బంధు స‌భ కుంభ‌వృష్టి ప‌డ్డ జ‌రుగుతుంద‌ని, జ‌ర్మ‌నీ టెక్నాల‌జీతో సీఎం కేసీఆర్ స‌భా ఏర్పాట్లు చేసిన‌ట్లు మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ఉద‌యం మంత్రి హ‌రీశ్‌రావు టెలికాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు. ఇప్ప‌టికే గ్రామాలు, ద‌ళిత ...

కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ…

కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ బహిరంగ లేఖ రాశారు. ఖమ్మం జైల్లో గిరిజన మహిళలపై జరిగిన అమానుష ఘటనపై చర్యల గురించి లేఖ రాసిన రేవంత్ ఈ ఘటనకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ ...

హుజూరాబాద్​ లో దళిత బంధు నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్​…

హుజూరాబాద్​ లో దళిత బంధు నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్​…

హుజూరాబాద్ లో దళితబంధు అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచే అమలు చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2 వేల కోట్లతో పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం ...

పంట నష్టపరిహారం ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావు: షర్మిల

పంట నష్టపరిహారం ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావు: షర్మిల

ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సెటైర్లు వేశారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ... రైతులకు పంట నష్టపరిహారం ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, యువతకు కార్పొరేషన్ లోన్లు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, డిస్కంలకు ...

కరోనా బారిన పడ్డ పోసాని కృష్ణమురళి…

కరోనా బారిన పడ్డ పోసాని కృష్ణమురళి…

టాలీవుడ్ ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తనతోపాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సంక్రమించిందని, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని పేర్కొన్నారు. కరోనాతో ఆసుపత్రిలో చేరడంతో తాను నటిస్తున్న రెండు ...

నల్గొండ జిల్లాలో షర్మిల నిరుద్యోగ దీక్ష…కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం…

నల్గొండ జిల్లాలో షర్మిల నిరుద్యోగ దీక్ష…కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం…

వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఈరోజు నల్గొండ జిల్లా చండూరు మండలంలోని పుల్లెంలలో నిరాహార నిరుద్యోగ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె దీక్షకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న ఆయన షర్మిలకు ఫోన్ ...

హైదరాబాద్‌లో అమితాబ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్…

హైదరాబాద్‌లో అమితాబ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్…

హైదరాబాద్‌లో సినీన‌టులు అమితాబ్ బ‌చ్చ‌న్, నాగార్జున‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌కు అమితాబ్ హాజ‌ర‌య్యారు. ఈ ...

నేను ప్రజలనే నమ్ముకున్నా… తన పక్కన ఎవరూ ఉండకుండా ఎత్తులు వేస్తున్నారు: ఈటల రాజేందర్​

నేను ప్రజలనే నమ్ముకున్నా… తన పక్కన ఎవరూ ఉండకుండా ఎత్తులు వేస్తున్నారు: ఈటల రాజేందర్​

రెండేళ్లకోసారి హుజూరాబాద్ లో ఎందుకో యుద్ధం చేయాల్సి వస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2008, 2010లో రాజీనామా చేస్తే భారీ మెజారిటీతో తనను గెలిపించారని, ప్రజలే తనకు ఎన్నికల కోసం డబ్బులిచ్చారని ఆయన ...

KTR బర్త్ డేకి అదిరిపోయేలా గిఫ్ట్ ఇచ్చిన రమ్యకృష్ణ…!

KTR బర్త్ డేకి అదిరిపోయేలా గిఫ్ట్ ఇచ్చిన రమ్యకృష్ణ…!

సాధారణంగా యువకులు రాజకీయాల్లోకి రావడం అరుదుగా జరుగుతుంది. అది వారసత్వంగానో.. లేక సామాజిక ప్రోద్భలంతోనే యువ నాయకులు పుట్టుకొస్తారు. అలా పుట్టుకొచ్చిన వాళ్లు కొంతకాలానికే కనుమరుగైపోతే.. మరికొందరు మాత్రం.. తమ ఉనికిని చాటుకొని ప్రజల మనస్సులో చోటు సంపాదించుకుంటారు. అలా ప్రజల ...

Page 2 of 5 1 2 3 5