Tag: Raju mothe

పోలీసులే చంపారు… రాజు తల్లి వీరమ్మ ఆరోపణ…

పోలీసులే చంపారు… రాజు తల్లి వీరమ్మ ఆరోపణ…

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు రైలు పట్టాలపై శవమై కనిపించడం తెలిసిందే. రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ దుర్మార్గుడికి అదే తగిన శిక్ష అని సర్వత్రా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా, ...