Tag: Indian Premier League

ఐపీఎల్ రేస్ లోకి మ‌రో బాలీవుడ్ సూపర్ క‌పుల్ ఎంట్రీ…

ఐపీఎల్ రేస్ లోకి మ‌రో బాలీవుడ్ సూపర్ క‌పుల్ ఎంట్రీ…

IPL 2021 వారం క్రితమే ముగిసింది. అప్పుడే కొత్త సీజ‌న్ గురించి హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. టి 20 ప్రపంచ కప్ జ‌రుగుతున్నా కూడా ఐపిఎల్ చర్చ ముగియడం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే 15 ...

ఐపీఎల్ కొత్త యాడ్… జుట్టుకు రంగు, ఫ్యాషనబుల్ డ్రెస్సుతో ధోనీ హంగామా…

ఐపీఎల్ కొత్త యాడ్… జుట్టుకు రంగు, ఫ్యాషనబుల్ డ్రెస్సుతో ధోనీ హంగామా…

కరోనా వ్యాప్తి కారణంగా భారత్ లో నిలిచిపోయిన ఐపీఎల్ 14 సీజన్ త్వరలోనే పునఃప్రారంభం కాబోతోంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చానల్ ...

సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి భారీ విరాళం… ఆటగాళ్లను పీకేయాలి అంటూ ట్రోల్ల్స్…

సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి భారీ విరాళం… ఆటగాళ్లను పీకేయాలి అంటూ ట్రోల్ల్స్…

కోవిడ్ బాధితులు కోసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొంతమంది సెలబ్రెటీలు వ్యాపారవేత్తలు భారీ విరాళం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ప్రముఖ సన్ టీవీ కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ కలయికతో కోవిడ్ రిలీజ్ ఫండ్ ను అందించడానికి సిద్ధమైంది. అందుకు ...

బ్రేకింగ్ న్యూస్… IPL 2021 ఈ రోజు మ్యాచ్ కూడా రద్దు…!

బ్రేకింగ్ న్యూస్… IPL 2021 ఈ రోజు మ్యాచ్ కూడా రద్దు…!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)ను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, కోచ్‌లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా ప్రభావంతో ఐపీఎల్ ను వాయిదా ...

ఏప్రిల్ 9 నుంచి IPL… క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్… కేంద్రాన్ని కోరనున్న BCCI…‌

ఏప్రిల్ 9 నుంచి IPL… క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్… కేంద్రాన్ని కోరనున్న BCCI…‌

మరికొన్నిరోజుల్లో ఐపీఎల్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు, మైదానం సిబ్బంది కరోనా బారినపడడం భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అక్షర్ పటేల్, దేవదత్ పడిక్కల్, నితీశ్ రాణా వంటి ఆటగాళ్లు కరోనా బాధితుల జాబితాలో చేరారు. వీరిలో ...

IPL 2021 రూల్స్‌లో కీలక మార్పులు!

IPL 2021 రూల్స్‌లో కీలక మార్పులు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కి సంబంధించి మ్యాచ్ ప్లేయింగ్ రూల్స్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పలు మార్పులు చేసింది. సాఫ్ట్ సిగ్నల్‌ను రద్దు చేసిన బోర్డు.. షార్ట్‌ రన్‌ను తేల్చే పనిని థర్డ్ అంపైర్‌కు అప్పజెప్పింది. ఏదైనా నిర్ణయాన్ని ...