Tag: COVID-19

గాంధీ హాస్పిటల్లో… కరోనా వ్యాక్సిన్ తీసుకున్నకేంద్రమంత్రి కిషన్ రెడ్డి…

గాంధీ హాస్పిటల్లో… కరోనా వ్యాక్సిన్ తీసుకున్నకేంద్రమంత్రి కిషన్ రెడ్డి…

దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ సోమవారం ఆరంభమైంది. 60 సంవత్సరాలకు పైగా వయస్సున్న వృద్ధులు, వేర్వేరు అనారోగ్య కారణాలతో బాధపడుతోన్న 45 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ అందజేస్తోన్నారు. దీనికోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర ...

ఎక్కువ మందికి వ్యాక్సిన్​ వేసిన దేశాల జాబితాలో భారత్​ కు మూడో స్థానం..

ఎక్కువ మందికి వ్యాక్సిన్​ వేసిన దేశాల జాబితాలో భారత్​ కు మూడో స్థానం..

కరోనా వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 57 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం టీకా వేసింది. దీంతో ప్రపంచంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసిన దేశాల్లో భారత్ మూడో స్థానాన్ని సాధించింది. దీనికి సంబంధించి ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలను ...

Page 4 of 4 1 3 4