Tag: corona virus

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి… రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింపు…

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి… రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింపు…

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాలను పరిశీలించిన ఆయన రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలని నిర్దేశించారు. కర్ఫ్యూ ...

ఏపీలో వైరస్ బారిన పడిన విద్యార్థులు!

ఏపీలో వైరస్ బారిన పడిన విద్యార్థులు!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలోని స్కూళ్లలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇటీవల పాఠశాలలు తెరుచురకున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారు. ...

ఏపీలో మారిన కర్ఫ్యూ టైంయింగ్…

ఏపీలో మారిన కర్ఫ్యూ టైంయింగ్…

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కర్ఫ్య వేళల్లో మార్పులు చేసింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న నాలుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో కర్ఫ్యూ సమయాన్ని కుదించింది. ఉభయ గోదావరి, చిత్తూరు, కృష్ణా జిల్లాలు మినహా ...

ఆగేది లేదోయీ అంటున్న గంగూబాయి..!

ఆగేది లేదోయీ అంటున్న గంగూబాయి..!

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ బ్రేక్‌ తర్వాత సినిమా షూటింగ్స్‌తో బాలీవుడ్‌ మళ్లీ ట్రాక్‌లో పడే సమయం దగ్గర పడినట్లు తెలుస్తోంది. ముంబైలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటం, ప్రభుత్వం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడం, కొన్ని ప్రముఖ నిర్మాణసంస్థలు తమ ...

రాష్ట్రంలో ప్రజారోగ్యం గాలికి…సీఎం కేసీఆర్ పై విజయశాంతి ధ్వజం…

రాష్ట్రంలో ప్రజారోగ్యం గాలికి…సీఎం కేసీఆర్ పై విజయశాంతి ధ్వజం…

రాష్ట్రంలో జనాల ఆరోగ్యాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ఫీజు హద్దూ అదుపు లేకుండా పెరిగిపోతోందని మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణలో కూడా అమలు చేసి ఉంటే దాదాపు ...

అప్పుడే పడుకున్నాను..చనిపోలేదు…నటుడు పరేష్ రావల్…

అప్పుడే పడుకున్నాను..చనిపోలేదు…నటుడు పరేష్ రావల్…

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి జరుగుతుందో… అంతే చెడు కూడా జరుగుతుంది. అయితే ఇటీవల బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్ చనిపోయాడంటూ సోషల్ ...

కరోనా బారినపడ్డ హుస్సేన్‌సాగర్, మరి కొన్ని చెరువులు… షాకింగ్ సర్వే రిపోర్టు…

కరోనా బారినపడ్డ హుస్సేన్‌సాగర్, మరి కొన్ని చెరువులు… షాకింగ్ సర్వే రిపోర్టు…

హైద్రాబాద్ నగరంలోని కన్ని చెరువుల్లో కరోనా వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. సైంటిస్టుల బృందం ఈ మేరకు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుతుచూసింది.హైద్రాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తో పాటు మరో రెండు చెరువుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్టుగా ...

తెలంగాణ సర్కార్ ప్రజలకు కోవిడ్ పై అవగాహన… విజయ్ దేవరకొండ కరోనా టిప్స్ …

తెలంగాణ సర్కార్ ప్రజలకు కోవిడ్ పై అవగాహన… విజయ్ దేవరకొండ కరోనా టిప్స్ …

దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. దేశంలో లక్షలసంఖ్యలో కేసులు నమోదు అవుతుండగా... వందల సంఖ్యల్లో మరాణాలు సంభవిస్తున్నాయి. ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ సందర్భంగా సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన ...

భార్యతో కలిసి అర్జంటుగా అమెరికాలో ల్యాండ్‌ అయిపోయిన  దిల్‌ రాజు… ఎందుకు అంటే…?

భార్యతో కలిసి అర్జంటుగా అమెరికాలో ల్యాండ్‌ అయిపోయిన దిల్‌ రాజు… ఎందుకు అంటే…?

ఇండియాలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తమ దేశానికి వచ్చేవారిపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షలు మే 4 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే దీనికన్నా ఒకరోజు ముందే అంటే మే 3వ తారీఖునే ప్రముఖ ...

కరోనా బారినపడ్డ మరో బాలీవుడ్ బ్యూటీ…

కరోనా బారినపడ్డ మరో బాలీవుడ్ బ్యూటీ…

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు మరియు సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడ్డారు. ఇటీవలే బాలీవుడ్ నటి అలియా భట్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ ...

Page 1 of 3 1 2 3