Tag: AP CM YS Jagan

బంధువైనంత మాత్రాన సీఎం జగన్ మా ఎన్నికలకు వస్తారా?

బంధువైనంత మాత్రాన సీఎం జగన్ మా ఎన్నికలకు వస్తారా?

'మా' ఎన్నికల్లో తమ జోక్యం ఉండబోదని, సినీ రంగానికి చెందిన ఎన్నికలపై తమకు ఆసక్తిలేదని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన ప్రకటనను నటుడు ప్రకాశ్ రాజ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, మంత్రి పేర్ని నానిలకు కృతజ్ఞతలు ...

మద్య నిషేధం అంటూ ఉత్తుత్తి మాటలు చెప్పారు… నాసిరకం మందు అమ్ముతున్నారు: దేవినేని ఉమ

మద్య నిషేధం అంటూ ఉత్తుత్తి మాటలు చెప్పారు… నాసిరకం మందు అమ్ముతున్నారు: దేవినేని ఉమ

రాష్ట్రంలో మద్య నిషేధం విధిస్తామంటూ సీఎం జగన్ చెప్పిన మాటలు ఉత్తుత్తి మాటలేనని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. భారీ ఆదాయమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని... అందుకే మంచి బ్రాండ్ల మద్యాన్ని మాయం చేసి, పిచ్చి బ్రాండ్లు, ...

సీఎం జగన్‌కు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్‌…

సీఎం జగన్‌కు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్‌…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్‌ పేజీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శనివారం ఉదయం ఓ ట్వీట్‌ చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌- వైఎస్‌ భారతి రెడ్డిలకు ...

సీఎం జగన్‌కు మరోసారి లేఖ రాసిన రఘురామ… ఈసారి ఏంటంటే…

సీఎం జగన్‌కు మరోసారి లేఖ రాసిన రఘురామ… ఈసారి ఏంటంటే…

ఏపీ సీఎం జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ ఆర్థిక శాఖ బిల్లుల ఆడిట్‌పై సీఎం జగన్ కు రఘురామ లేఖలో రాశారు. ట్రెజరీ కోడ్‌కు విరుద్ధంగా భారీగా నిధులు బదిలీ చేసినట్లు స్పష్టంగా ...

క్రికెట్ ఆడిన సీఎం జగన్.. వీడియో వైరల్

క్రికెట్ ఆడిన సీఎం జగన్.. వీడియో వైరల్

సీఎంగా జగన్ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన బయటి ప్రపంచంలో ఉల్లాసంగా గడిపే క్షణాలు చాలా తక్కువని చెప్పాలి. ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ప్రజా సంబంధ విషయాలతో తలమునకలుగా ఉంటారు. అయితే శుక్రవారం నాడు ...

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

దేశంలో థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచివున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్న పిల్లలపై థర్డ్‌వేవ్‌ ఎఫెక్ట్‌ ఉంటుందని నిపుణుల సూచనతో అలర్ట్‌ అయిన ఏపీ సర్కార్‌.. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వెంటనే టీకా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విష‍యమై.. DMHO ...

నేడు వైఎస్సార్ జగనన్న కాలనీల పథకం ప్రారంభం…

నేడు వైఎస్సార్ జగనన్న కాలనీల పథకం ప్రారంభం…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో చేపట్టే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని జగన్ ప్రారంభిస్తారు. ...