Tag: Anantapur district

పెనుగొండ కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ…

పెనుగొండ కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ…

ప్రముఖ పరిశ్రమ కియా లో ఉద్యోగుల మధ్య ఘర్షణలు నెలకొనడం సంచలనం గా మారింది. అనంతపురం లోని కియా పరిశ్రమ లో పని చేస్తున్న వారిలో సీనియర్లు మరియు జూనియర్ల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు ...

ఈ ఫొటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా? ఒకప్పుడు చక్రం తిప్పి -ఇప్పుడు సాధారణ వ్యక్తిలా ..

ఈ ఫొటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా? ఒకప్పుడు చక్రం తిప్పి -ఇప్పుడు సాధారణ వ్యక్తిలా ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా సేవలు  అందించి, విభజన అనంతపురం పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరారెడ్డి ప్రస్తుతం సాధారణ రైతుగా జీవితాన్ని గడిపేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడూ చుట్టూ పదిమంది గన్‌మెన్స్‌, పదికార్ల కాన్వాయ్‌తో ఎప్పూడూ హడావిడిగా ఉండే ఆయన.. ప్రస్తుతం అవేవీ లేకుండా సామాన్యుడిలా ఉంటున్నారు. ...