ప్రముఖు సినీనటి రేణు దేశాయ్ (Renu Desai) తన పిల్లలు అకీరా నందన్ (Akhira Nandan), ఆద్యా (Aadya)తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ప్రముఖ సినీనటి రేణు దేశాయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.గురువారం మధ్యాహ్నం సుపధం మార్గం ద్వారం కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్యతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా… ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.రేణు దేశాయ్ తో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు.తిరుమల పర్యటనలో పంచెకట్టుతో కనిపించిన అకీరా నందన్.. తన తండ్రి పవన్ కల్యాణ్ మాదిరిగానే ఉన్నారని ఫ్యాన్స్ అంటున్నారు